ఈ రోజు ధర్మవరంలోని CNB కళ్యాణ మండపంలో SC మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుడిసె దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళిత సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నాను.
ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమం కోసం అమలు చేసే పథకాలను వారికి వివరించాను.
#SatyaKumar4Dharmavaram …