రేపు 28మండలాల్లో తీవ్రవడగాల్పులు,156 మండలాల్లో వడగాల్పులు,ఎల్లుండి 21మండలాల్లో తీవ్రవడగాల్పులు, 261వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో apsdma.ap.gov.in/files/c4b3f026…
రేపు 56మండలాల్లో తీవ్రవడగాల్పులు,174మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 64 మండలాల్లో తీవ్రవడగాల్పులు,170 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో apsdma.ap.gov.in/files/ab7b1419…
రేపు31మండలాల్లో తీవ్రవడగాల్పులు,234మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 30మండలాల్లో తీవ్రవడగాల్పులు,121వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.వడగాల్పులు వీచే మండలాల(31+234) వివరాలు క్రింది లింక్లో
రేపు 64 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 183 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 49 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 88 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో apsdma.ap.gov.in/files/012a5b96…
రేపు 58మండలాల్లో తీవ్రవడగాల్పులు,148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు,111వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో
రేపు 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు,151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు,159 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో
A record! Rajam in Vizianagaram district, A.P. recorded 45.3 degrees Celsius, the maximum temperature in the north coastal A.P. region on Tuesday, the Andhra Pradesh State Disaster Management Authority (APSDMA) said in its weather warning report. Highest in April!
మంగళవారం కర్నూలు జిల్లా జి.సింగవరంలో 46.4°C, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. రాబోవు నాలుగు రోజుల పాటు 45°C-47°C , 44°C-45°C ,42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల వివరాలు లింక్ లో
రేపు 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 90మండలాల్లో తీవ్రవడగాల్పులు,202 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో apsdma.ap.gov.in/files/83df68e6…
ఐఎండి సూచనల ప్రకారం బుధవారం 34 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 216 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 30 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గురువారం ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1°C, మార్కాపురంలో 47°C, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 46.7°C అధికఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 14 జిల్లాల్లో 43°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 188 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
అలాగే ఈరోజు 68 మండలాల్లో తీవ్రవడగాల్పులు,120 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి.ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి.
శనివారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9°C,(ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రత) తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.అలాగే 77 మండలాల్లో తీవ్రవడగాల్పులు,98 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 45.6°C, విజయనగరం జిల్లా రాజాంలో 45.5°C, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 45.1°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
బుధవారం పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46°Cఅధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 21 జిల్లాల్లో 43°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే 79 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.